మహబూబ్‌నగర్ జిల్లాలో దారుణం..

byసూర్య | Fri, Sep 20, 2024, 12:25 PM

మహబూబ్‌నగర్ జిల్లాలో దారుణం జరిగింది. రాజాపూర్ మండలంలోని రాయపల్లి గ్రామానికి చెందిన కావలి నారాయణ అనే వ్యక్తికి నందు అనే మతి స్థిమితం లేని కొడుకు ఉన్నాడు. గురువారం రాత్రి అందరూ పడుకున్నాక నందు తన తండ్రిని గొడ్డలితో హత్యచేశాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనంతరం ఘటనపై కేసు నమోదు చేసుకొని నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. కాగా, హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.


Latest News
 

ప్రజా పాలనలో ప్రజల కు ఇబ్బందులు లేకుండా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణి Fri, Sep 20, 2024, 03:17 PM
తిరుమలలో ఇలాంటి ఘటన జరగడం బాధాకరం : బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు Fri, Sep 20, 2024, 03:17 PM
స్థానిక సంస్థల ఎన్నికల ఓటర్ జాబితా పరిశీలన Fri, Sep 20, 2024, 03:13 PM
మహమ్మద్ ప్రవక్త గొప్ప వ్యక్తి: ఎమ్మెల్యే కెపి.వివేకానంద్... Fri, Sep 20, 2024, 03:04 PM
ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్ Fri, Sep 20, 2024, 02:54 PM