ప్రజా పాలనలో ప్రజల కు ఇబ్బందులు లేకుండా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణి

byసూర్య | Fri, Sep 20, 2024, 03:17 PM

జగిత్యాల్ జిల్లా బుగ్గారం మండలం లోని గ్రామాలలో సీఎం రిలీఫ్ పండ్ చెక్కులను ఇంటింటింటికి వెళ్లి పంపిణి చేసిన మండల అధ్యక్షులు వేముల సుభాష్బుగ్గారం మండలం గోపులాపూర్, మద్దూనూర్, సిరికొండ, శేఖల్ల, యశ్వంత్ రావు పేట్, గంగాపూర్ గ్రామాలకు చెందిన కొందరికి ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్స.
హకారం తో వచ్చిన సీఎం రిలీఫ్ పండ్ చెక్కులను బుగ్గారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వేముల సుభాష్ ఆయా గ్రామాల కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి అన్ని గ్రామాలలో లబ్ధిదారులకు ఇంటింటికి వెళ్లి చెక్కులను అందచేయడం జరిగింది.


Latest News
 

పారదర్శకంగా ఓటరు జాబితా.. Fri, Sep 20, 2024, 04:11 PM
ఆరోగ్యశ్రీ, ఈహెచ్‌ఎస్, జేహెచ్‌‌ఎస్ స్కీమ్‌లను పదేండ్లు భ్రష్టు పట్టించిన బీఆర్‌ఎస్ : దామోదర రాజ నర్సింహా Fri, Sep 20, 2024, 04:08 PM
మిలాద్ ఉన్ నబి ర్యాలీ సందర్భంగా బందోబస్త్ ఏర్పాట్లు పరిశీలించిన సీపీ Fri, Sep 20, 2024, 04:07 PM
అల్లంపల్లి గ్రామంలో బీజేపీ సభ్యత్వ కార్యక్రమం Fri, Sep 20, 2024, 04:01 PM
వన మహోత్సవంలో భాగంగా మొక్కలు పంపిణీ Fri, Sep 20, 2024, 03:59 PM