ఛలో ఢిల్లీకి బయలుదేరిన లంబాడా నేతలు

byసూర్య | Sat, Jul 27, 2024, 02:07 PM

లంబాడ సామాజిక వర్గానికి రాష్ట్ర క్యాబినెట్ లో చోటు కల్పించాలని డిమాండ్ చేస్తూ లంబాడా సంఘాల జాయింట్ ఆక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఛలో ఢిల్లీకి పిలుపునిచ్చిన నేపథ్యంలో శుక్రవారం పలువురు లంబాడా సంఘాల నేతలు ఢిల్లీకి బయలుదేరారు. అక్కడి ఏఐసీసీ నేతలను కలిసి వినతిపత్రం అందజేస్తామని నేతలు తెలిపారు. మంత్రి పదవి ఇవ్వకపోతే ఏఐసీసీ కార్యాలయాన్ని ముట్టడించి, జంతర్ మంతర్ వద్ద ధర్నాకు దిగుతామని నేతలు హెచ్చరించారు.


Latest News
 

తెలంగాణకు మరోసారి రెయిన్ అలర్ట్.. పలు జిల్లాల్లో వర్షాలకు ఛాన్స్ Mon, Sep 16, 2024, 10:09 PM
రాజీవ్ గాంధీ లేకపోతే సిద్ధిపేట రైల్వే స్టేషన్‌లో ఛాయ్, సమోస అమ్ముకునేటోనివి: రేవంత్ రెడ్డి Mon, Sep 16, 2024, 10:05 PM
రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ జాతీయ జెండాను ఆవిష్కరించాలన్న ఈటల Mon, Sep 16, 2024, 09:58 PM
హైదరాబాద్‌లో లక్ష గణపతి విగ్రహాల నిమజ్జనం.. ఆమ్రపాలి కీలక సూచనలు Mon, Sep 16, 2024, 09:49 PM
కళ్లుచెదిరిపోయేలా ఖైరతాబాద్ గణేషుడి ఆదాయం. Mon, Sep 16, 2024, 09:45 PM