సైబర్ వలలో పడి 70వేలు మోసం

byసూర్య | Sat, Jul 27, 2024, 11:07 AM

బోల్లారం పారిశ్రామిక వాడలోని విగ్నేశ్వర కాలనీలో నివసించే అనునటాని భార్యకు ఈనెల 25వ తేదీ ఉదయం 10: 30 గంటలకు యుఎస్ఏలో ఉండే తమ్ముడినని ఓ వ్యక్తి ఫోన్లో మాట్లాడి 70 వేల రూపాయలు పంపించమనగా నిజమని నమ్మిన బాధితులు డబ్బులు పంపించారు. మరో 30 వేల రూపాయలు పంపించమనగా అనుమానం వచ్చి ఫోన్ చేశారు. రెస్పాన్స్ రాకపోవడంతో మోసపోయిన విషయం గ్రహించారు. శనివారం సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నెంబర్ కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు.


Latest News
 

తెలంగాణకు మరోసారి రెయిన్ అలర్ట్.. పలు జిల్లాల్లో వర్షాలకు ఛాన్స్ Mon, Sep 16, 2024, 10:09 PM
రాజీవ్ గాంధీ లేకపోతే సిద్ధిపేట రైల్వే స్టేషన్‌లో ఛాయ్, సమోస అమ్ముకునేటోనివి: రేవంత్ రెడ్డి Mon, Sep 16, 2024, 10:05 PM
రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ జాతీయ జెండాను ఆవిష్కరించాలన్న ఈటల Mon, Sep 16, 2024, 09:58 PM
హైదరాబాద్‌లో లక్ష గణపతి విగ్రహాల నిమజ్జనం.. ఆమ్రపాలి కీలక సూచనలు Mon, Sep 16, 2024, 09:49 PM
కళ్లుచెదిరిపోయేలా ఖైరతాబాద్ గణేషుడి ఆదాయం. Mon, Sep 16, 2024, 09:45 PM