నేటితో ముగిసిన ఉచిత కంటి వైద్య శిబిరం

byసూర్య | Fri, Jul 26, 2024, 09:51 PM

ఐక్యత ఫౌండేషన్ ఆధ్వర్యంలో గత పది రోజులుగా వెల్దండ మండలం ఏవిఆర్ ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరం నేటితో ముగిసినట్లు ట్రస్ట్ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి కంటి పరీక్షలు చేయించుకున్న వారిని పరామర్శించారు. ఈ శిబిరంలో 2400 మంది కంటి పరీక్షలు నిర్వహించుకున్నారని తెలిపారు.


Latest News
 

మీ వాచీ బాగుంది సార్.. వెంటనే తీసి గిఫ్ట్‌గా ఇచ్చిన మంత్రి శ్రీధర్ బాబు Sat, Sep 07, 2024, 09:53 PM
తెలంగాణకు మరోసారి వర్షం ముప్పు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు Sat, Sep 07, 2024, 09:46 PM
హైదరాబాద్‌ నుంచి 7 కొత్త విమాన సర్వీసులు.. పూర్తి వివరాలివే Sat, Sep 07, 2024, 09:42 PM
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో.. 'జైలర్' విలన్ వినాయకన్‌ అరెస్ట్ Sat, Sep 07, 2024, 09:37 PM
విద్యుత్‌ సిబ్బంది లంచం అడిగారా..? ఈ నెంబర్‌కు ఫోన్‌ చేయండి Sat, Sep 07, 2024, 09:31 PM