ఎబివిపి ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు

byసూర్య | Fri, Jul 26, 2024, 09:50 PM

నారాయణపేట పట్టణంలోని పలు పాఠశాలలు కళాశాలల్లో శుక్రవారం అఖిల భారత విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించామని సంఘం జిల్లా కన్వీనర్ నరేష్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. 1949 జులై 9 న ప్రారంభమైన విద్యార్థి సంఘం నేడు దేశంలోనే అతిపెద్ద విద్యార్థి సంఘంగా ఆవిర్భవించిందని అన్నారు. విద్యారంగ సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తామని అన్నారు. నాయకులు పాల్గొన్నారు.


Latest News
 

మీ వాచీ బాగుంది సార్.. వెంటనే తీసి గిఫ్ట్‌గా ఇచ్చిన మంత్రి శ్రీధర్ బాబు Sat, Sep 07, 2024, 09:53 PM
తెలంగాణకు మరోసారి వర్షం ముప్పు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు Sat, Sep 07, 2024, 09:46 PM
హైదరాబాద్‌ నుంచి 7 కొత్త విమాన సర్వీసులు.. పూర్తి వివరాలివే Sat, Sep 07, 2024, 09:42 PM
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో.. 'జైలర్' విలన్ వినాయకన్‌ అరెస్ట్ Sat, Sep 07, 2024, 09:37 PM
విద్యుత్‌ సిబ్బంది లంచం అడిగారా..? ఈ నెంబర్‌కు ఫోన్‌ చేయండి Sat, Sep 07, 2024, 09:31 PM