నిండు ప్రాణాన్ని కాపాడిన పోలీసులు

byసూర్య | Fri, Jul 26, 2024, 09:41 PM

కొండమల్లేపల్లి: మండలపరిధిలోని ఆంగోతుతండాకు నందు అనే వివాహిత శుక్రవారం భార్యాభర్తల గొడవతో క్షణికావేశంలో ఇంట్లో ఉరి వేసుకోగా గమనించిన భర్త తన ద్విచక్ర వాహనంపై భార్యను ఆసుపత్రికి తీసుకెళ్తుండగా అదే సమయంలో కొత్తబాయి స్టేజి సమీపంలో వాహనాల తనిఖీ చేస్తున్న పోలీసులు స్పృహ కోల్పోయి ఉన్న మహిళను తమ పోలీస్ వాహనంలో దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి నిండు ప్రాణాన్ని కాపాడారు.


Latest News
 

మీ వాచీ బాగుంది సార్.. వెంటనే తీసి గిఫ్ట్‌గా ఇచ్చిన మంత్రి శ్రీధర్ బాబు Sat, Sep 07, 2024, 09:53 PM
తెలంగాణకు మరోసారి వర్షం ముప్పు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు Sat, Sep 07, 2024, 09:46 PM
హైదరాబాద్‌ నుంచి 7 కొత్త విమాన సర్వీసులు.. పూర్తి వివరాలివే Sat, Sep 07, 2024, 09:42 PM
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో.. 'జైలర్' విలన్ వినాయకన్‌ అరెస్ట్ Sat, Sep 07, 2024, 09:37 PM
విద్యుత్‌ సిబ్బంది లంచం అడిగారా..? ఈ నెంబర్‌కు ఫోన్‌ చేయండి Sat, Sep 07, 2024, 09:31 PM