పీడీఎస్ బియ్యం పట్టివేత

byసూర్య | Fri, Jul 26, 2024, 09:39 PM

మిర్యాలగూడ మండల పరిధిలోని వెంకటాద్రిపాలెం గ్రామంలో శుక్రవారం 5క్వింటళ్ల పీడీఎస్ బియ్యాన్ని రూరల్ పోలీస్ లు స్వాధీనం చేసుకున్నారు. ఎస్సై నరేష్ తెలిపిన వివరాల ప్రకారం. నాగు అనే ఆటో డ్రైవర్ పట్టణపరిధిలోని ఎదుకోట్లతండా పరిసరాల నుంచి రేషన్ బియ్యం కొని తరలిస్తున్నట్లు తెలిందన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.


Latest News
 

మీ వాచీ బాగుంది సార్.. వెంటనే తీసి గిఫ్ట్‌గా ఇచ్చిన మంత్రి శ్రీధర్ బాబు Sat, Sep 07, 2024, 09:53 PM
తెలంగాణకు మరోసారి వర్షం ముప్పు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు Sat, Sep 07, 2024, 09:46 PM
హైదరాబాద్‌ నుంచి 7 కొత్త విమాన సర్వీసులు.. పూర్తి వివరాలివే Sat, Sep 07, 2024, 09:42 PM
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో.. 'జైలర్' విలన్ వినాయకన్‌ అరెస్ట్ Sat, Sep 07, 2024, 09:37 PM
విద్యుత్‌ సిబ్బంది లంచం అడిగారా..? ఈ నెంబర్‌కు ఫోన్‌ చేయండి Sat, Sep 07, 2024, 09:31 PM