హత్య కేసులో నిందితుడికి యావజ్జీవ శిక్ష

byసూర్య | Fri, Jul 26, 2024, 09:43 PM

దన్వాడ మండలం కొండాపూర్ గ్రామంలో జరిగిన హత్య కేసులో నిందితుడికి జిల్లా జడ్జి అబ్దుల్ రఫీ యావజ్జీవ శిక్ష, 21 వేల జరిమానా విధిస్తూ శుక్రవారం తీర్పు వెల్లడించారని ఎస్పీ యోగేష్ గౌతమ్ తెలిపారు. 2023 ఫిబ్రవరి 5 రోజు అప్పుగా తీసుకున్న డబ్బులు చెల్లించాలని లక్ష్మారెడ్డి అనంతయ్యపై వత్తిడి తేవడంతో డబ్బులు ఇస్తానని పొలం వద్దకు రావాలని లక్ష్మారెడ్డిని పిలిపించి మద్యం తాగించి హత్య చేశాడని ఎస్పీ చెప్పారు.


Latest News
 

మీ వాచీ బాగుంది సార్.. వెంటనే తీసి గిఫ్ట్‌గా ఇచ్చిన మంత్రి శ్రీధర్ బాబు Sat, Sep 07, 2024, 09:53 PM
తెలంగాణకు మరోసారి వర్షం ముప్పు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు Sat, Sep 07, 2024, 09:46 PM
హైదరాబాద్‌ నుంచి 7 కొత్త విమాన సర్వీసులు.. పూర్తి వివరాలివే Sat, Sep 07, 2024, 09:42 PM
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో.. 'జైలర్' విలన్ వినాయకన్‌ అరెస్ట్ Sat, Sep 07, 2024, 09:37 PM
విద్యుత్‌ సిబ్బంది లంచం అడిగారా..? ఈ నెంబర్‌కు ఫోన్‌ చేయండి Sat, Sep 07, 2024, 09:31 PM