నీరు నిలువ ఉండకుండా చూడాలి: కలెక్టర్

byసూర్య | Fri, Jul 26, 2024, 07:37 PM

జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో నిలవ ఉన్న వర్షం నీరును జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ శుక్రవారం పరిశీలించారు. గ్రామంలో నిల్వ ఉన్న డ్రైనేజీ మురుగునీరు పరిశీలించి, ఆగి ఉన్న నీరుని ఎప్పటికప్పుడు శుభ్రపరచాలని మండల అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమములో ఆర్డీవో శ్రీనివాస్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

మీ వాచీ బాగుంది సార్.. వెంటనే తీసి గిఫ్ట్‌గా ఇచ్చిన మంత్రి శ్రీధర్ బాబు Sat, Sep 07, 2024, 09:53 PM
తెలంగాణకు మరోసారి వర్షం ముప్పు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు Sat, Sep 07, 2024, 09:46 PM
హైదరాబాద్‌ నుంచి 7 కొత్త విమాన సర్వీసులు.. పూర్తి వివరాలివే Sat, Sep 07, 2024, 09:42 PM
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో.. 'జైలర్' విలన్ వినాయకన్‌ అరెస్ట్ Sat, Sep 07, 2024, 09:37 PM
విద్యుత్‌ సిబ్బంది లంచం అడిగారా..? ఈ నెంబర్‌కు ఫోన్‌ చేయండి Sat, Sep 07, 2024, 09:31 PM