ఉదృతంగా ప్రాణహిత

byసూర్య | Fri, Jul 26, 2024, 03:39 PM

వేమనపల్లి మండల పరిధిలోని ప్రాణహిత నది మళ్లీ ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఇటీవల కోసిన వర్షాలతో ముల్కలపేట - రాచర్ల, వేమనపల్లి- సంపుటం గ్రామాల మధ్యలో ఉన్న వంతెనలు నీటమునిగాయి. వరద ఉద్ధృతి కొనసాగుతుండటంతో నీల్వాయి ఎస్సై శ్యాంపటేల్ పోలీసు సిబ్బందితో వెళ్లి రాకపోకలను నిలిపివేశారు. మరోవైపు వరద కారణంగా పత్తి పంటలు రెండోసారి నీట మునిగాయి.


Latest News
 

మీ వాచీ బాగుంది సార్.. వెంటనే తీసి గిఫ్ట్‌గా ఇచ్చిన మంత్రి శ్రీధర్ బాబు Sat, Sep 07, 2024, 09:53 PM
తెలంగాణకు మరోసారి వర్షం ముప్పు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు Sat, Sep 07, 2024, 09:46 PM
హైదరాబాద్‌ నుంచి 7 కొత్త విమాన సర్వీసులు.. పూర్తి వివరాలివే Sat, Sep 07, 2024, 09:42 PM
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో.. 'జైలర్' విలన్ వినాయకన్‌ అరెస్ట్ Sat, Sep 07, 2024, 09:37 PM
విద్యుత్‌ సిబ్బంది లంచం అడిగారా..? ఈ నెంబర్‌కు ఫోన్‌ చేయండి Sat, Sep 07, 2024, 09:31 PM