సీతారామ ప్రాజెక్టును సత్యర మే పూర్తి చేయాలి

byసూర్య | Fri, Jul 26, 2024, 03:36 PM

సీతారామ ప్రాజెక్టు సత్వరమే పూర్తి చేయాలని కోరుతూ ప్రాజెక్టు కాలువ భూ నిర్వాసితులకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పొతినేని సుదర్శన్ డిమాండ్ చేశారు. శుక్రవారం కామేపల్లి మండల కేంద్రంలో కామేపల్లి కారేపల్లి సంయుక్త మండలాల భూ నిర్వాసితులతో రైతు సదస్సు నిర్వహించారు. ఈ రైతు సదస్సులో పాల్గొన్న పోతినేని సుదర్శన్ భూ నిర్వాసితులకు వెంటనే పరిహారం చెల్లించాలని ఆయన ఈ సందర్భంగా కోరారు


Latest News
 

మీ వాచీ బాగుంది సార్.. వెంటనే తీసి గిఫ్ట్‌గా ఇచ్చిన మంత్రి శ్రీధర్ బాబు Sat, Sep 07, 2024, 09:53 PM
తెలంగాణకు మరోసారి వర్షం ముప్పు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు Sat, Sep 07, 2024, 09:46 PM
హైదరాబాద్‌ నుంచి 7 కొత్త విమాన సర్వీసులు.. పూర్తి వివరాలివే Sat, Sep 07, 2024, 09:42 PM
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో.. 'జైలర్' విలన్ వినాయకన్‌ అరెస్ట్ Sat, Sep 07, 2024, 09:37 PM
విద్యుత్‌ సిబ్బంది లంచం అడిగారా..? ఈ నెంబర్‌కు ఫోన్‌ చేయండి Sat, Sep 07, 2024, 09:31 PM