రైతు పక్షపాతి కాంగ్రెస్ సర్కార్

byసూర్య | Fri, Jul 26, 2024, 03:32 PM

రైతు పక్షపాతి కాంగ్రెస్ ప్రభుత్వం అని జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ అన్నారు. గురువారం జగిత్యాల మున్సిపల్ కార్యాలయంలో మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర ఆవిర్భావం తరవాత వ్యవసాయ రంగానికి పెద్ద పీట. 72, 659 కోట్ల బడ్జెట్ కేటాయింపు అన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకం అయిన ఫసల్ భీమా యోజన పథకంలో చేరడమే కాక భీమా ప్రీమియం కూడా ప్రభుత్వమే చెల్లిస్తుందని హామీ ఇచ్చారన్నారు.


Latest News
 

మీ వాచీ బాగుంది సార్.. వెంటనే తీసి గిఫ్ట్‌గా ఇచ్చిన మంత్రి శ్రీధర్ బాబు Sat, Sep 07, 2024, 09:53 PM
తెలంగాణకు మరోసారి వర్షం ముప్పు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు Sat, Sep 07, 2024, 09:46 PM
హైదరాబాద్‌ నుంచి 7 కొత్త విమాన సర్వీసులు.. పూర్తి వివరాలివే Sat, Sep 07, 2024, 09:42 PM
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో.. 'జైలర్' విలన్ వినాయకన్‌ అరెస్ట్ Sat, Sep 07, 2024, 09:37 PM
విద్యుత్‌ సిబ్బంది లంచం అడిగారా..? ఈ నెంబర్‌కు ఫోన్‌ చేయండి Sat, Sep 07, 2024, 09:31 PM