పేదల ఆరోగ్యానికి సీఎంఆర్ఎఫ్ ఆర్థిక భరోసా

byసూర్య | Fri, Jul 26, 2024, 01:34 PM

వికారాబాద్ నియోజకవర్గం బంట్వరం మండలంలోని బోపునరం గ్రామనికి చెందిన యం. వెంకటమ్మ చికిత్స నిమిత్తం శుక్రవారం ఉదయం ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి వారికి రూ. 2, 50, 000/- విలువ గల ఎల్. ఓ. సి ని వారి కుమారుడి కి తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి, వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం. ప్రసాద్ కుమార్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల ఆరోగ్యానికి సీఎంఆర్ఎఫ్ ఆర్థిక భరోసా కల్పిస్తుందన్నారు.


Latest News
 

మీ వాచీ బాగుంది సార్.. వెంటనే తీసి గిఫ్ట్‌గా ఇచ్చిన మంత్రి శ్రీధర్ బాబు Sat, Sep 07, 2024, 09:53 PM
తెలంగాణకు మరోసారి వర్షం ముప్పు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు Sat, Sep 07, 2024, 09:46 PM
హైదరాబాద్‌ నుంచి 7 కొత్త విమాన సర్వీసులు.. పూర్తి వివరాలివే Sat, Sep 07, 2024, 09:42 PM
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో.. 'జైలర్' విలన్ వినాయకన్‌ అరెస్ట్ Sat, Sep 07, 2024, 09:37 PM
విద్యుత్‌ సిబ్బంది లంచం అడిగారా..? ఈ నెంబర్‌కు ఫోన్‌ చేయండి Sat, Sep 07, 2024, 09:31 PM