కార్గిల్ అమరులకు బీఆర్ఎస్ శ్రేణుల నివాళ్లు

byసూర్య | Fri, Jul 26, 2024, 01:29 PM

కార్గిల్ విజయ్ దివస్ ను పురస్కరించుకొని కార్గిల్ యుద్ధంలో అమరులైన సైనికులకు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు నివాళులర్పించారు. ఆదిలాబాద్ మున్సిపల్ కార్యాలయ ఆవరణలోని కార్గిల్ పార్క్ లో గల అమరవీరుల స్తూపం వద్ద శుక్రవారం బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అజయ్ నేతృత్వంలో పలువురు కౌన్సిలర్లు, నాయకులు అమరవీరుల స్తూపం వద్ద పుష్పగుచ్చాన్ని ఉంచి ఘనంగా నివాళులర్పించారు.


Latest News
 

మీ వాచీ బాగుంది సార్.. వెంటనే తీసి గిఫ్ట్‌గా ఇచ్చిన మంత్రి శ్రీధర్ బాబు Sat, Sep 07, 2024, 09:53 PM
తెలంగాణకు మరోసారి వర్షం ముప్పు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు Sat, Sep 07, 2024, 09:46 PM
హైదరాబాద్‌ నుంచి 7 కొత్త విమాన సర్వీసులు.. పూర్తి వివరాలివే Sat, Sep 07, 2024, 09:42 PM
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో.. 'జైలర్' విలన్ వినాయకన్‌ అరెస్ట్ Sat, Sep 07, 2024, 09:37 PM
విద్యుత్‌ సిబ్బంది లంచం అడిగారా..? ఈ నెంబర్‌కు ఫోన్‌ చేయండి Sat, Sep 07, 2024, 09:31 PM