గిరిజనులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి

byసూర్య | Fri, Jul 26, 2024, 01:28 PM

ఎన్నికల సమయంలో గిరిజనులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని బిజెపి గిరిజన మోర్చా జిల్లా అధ్యక్షుడు మరప రాజు ఆరోపించారు. ట్రైబల్ డిక్లరేషన్ లో ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం అదిలాబాద్ అదనపు కలెక్టర్ శ్యామలాదేవి ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో గిరిజన మోర్చా జిల్లా అధికార ప్రతినిధి శివకుమార్, దౌలత్, తదితరులున్నారు.


Latest News
 

మీ వాచీ బాగుంది సార్.. వెంటనే తీసి గిఫ్ట్‌గా ఇచ్చిన మంత్రి శ్రీధర్ బాబు Sat, Sep 07, 2024, 09:53 PM
తెలంగాణకు మరోసారి వర్షం ముప్పు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు Sat, Sep 07, 2024, 09:46 PM
హైదరాబాద్‌ నుంచి 7 కొత్త విమాన సర్వీసులు.. పూర్తి వివరాలివే Sat, Sep 07, 2024, 09:42 PM
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో.. 'జైలర్' విలన్ వినాయకన్‌ అరెస్ట్ Sat, Sep 07, 2024, 09:37 PM
విద్యుత్‌ సిబ్బంది లంచం అడిగారా..? ఈ నెంబర్‌కు ఫోన్‌ చేయండి Sat, Sep 07, 2024, 09:31 PM