ఆలయాలను పరిశీలించిన కమిషనర్

byసూర్య | Fri, Jul 26, 2024, 11:58 AM

సంగారెడ్డి జిల్లా బొల్లారం మున్సిపాలిటీ పరిధిలో ఈనెల 28వ తేదీన నిర్వహించనున్న బోనాల పండుగ నేపథ్యంలో శుక్రవారం మున్సిపల్ కమిషనర్ మంగతాయారు పలు ఆలయాలను సందర్శించారు. చిత్తారమ్మ పోచమ్మ పెద్దమ్మ తల్లి ఆలయాలను పరిశీలించి బోనాల పండుగ ఏర్పాట్లను చేపట్టాలని ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ ఇంజనీర్ కిష్టయ్య, సిబ్బంది ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.


 


 


Latest News
 

మీ వాచీ బాగుంది సార్.. వెంటనే తీసి గిఫ్ట్‌గా ఇచ్చిన మంత్రి శ్రీధర్ బాబు Sat, Sep 07, 2024, 09:53 PM
తెలంగాణకు మరోసారి వర్షం ముప్పు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు Sat, Sep 07, 2024, 09:46 PM
హైదరాబాద్‌ నుంచి 7 కొత్త విమాన సర్వీసులు.. పూర్తి వివరాలివే Sat, Sep 07, 2024, 09:42 PM
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో.. 'జైలర్' విలన్ వినాయకన్‌ అరెస్ట్ Sat, Sep 07, 2024, 09:37 PM
విద్యుత్‌ సిబ్బంది లంచం అడిగారా..? ఈ నెంబర్‌కు ఫోన్‌ చేయండి Sat, Sep 07, 2024, 09:31 PM