అస్సాంలో తెలంగాణకు చెందిన ఆర్మీ జవాన్ మృతి

byసూర్య | Fri, Jul 26, 2024, 11:50 AM

తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఆర్మీ జవాన్ మరణించారు. ఈ సంఘటన అస్సాంలో జరగగా తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. అస్సాం రాష్ట్రంలో తెలంగాణకు చెందిన ఆర్మీ జవాన్ మృతి చెందారు. నల్గొండ జిల్లా అనుముల మండలం మదారి గూడెం కి చెందిన జవాన్ మృతి చెందడం జరిగింది. వాతావరణం సరిగా లేకపోవడంతో అక్కడ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడట మహేష్. దీంతో మహేష్ ను ఆసుపత్రికి తరలించిన తర్వాత మృతి చెందినట్లు వార్తలు వస్తున్నాయి.


Latest News
 

మీ వాచీ బాగుంది సార్.. వెంటనే తీసి గిఫ్ట్‌గా ఇచ్చిన మంత్రి శ్రీధర్ బాబు Sat, Sep 07, 2024, 09:53 PM
తెలంగాణకు మరోసారి వర్షం ముప్పు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు Sat, Sep 07, 2024, 09:46 PM
హైదరాబాద్‌ నుంచి 7 కొత్త విమాన సర్వీసులు.. పూర్తి వివరాలివే Sat, Sep 07, 2024, 09:42 PM
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో.. 'జైలర్' విలన్ వినాయకన్‌ అరెస్ట్ Sat, Sep 07, 2024, 09:37 PM
విద్యుత్‌ సిబ్బంది లంచం అడిగారా..? ఈ నెంబర్‌కు ఫోన్‌ చేయండి Sat, Sep 07, 2024, 09:31 PM