బిజెపి హామీలను తుంగలో తొక్కారు: సిపిఎం

byసూర్య | Thu, Jul 25, 2024, 03:57 PM

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో తెలంగాణ పట్ల వివక్షను నిరసిస్తూ వనపర్తి జిల్లా అమరచింత. మండలం కేంద్రంలో సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో గురువారం నిరసన తెలిపారు. సీపీఎం జిల్లా నాయకులు వెంకటేష్, రమేష్, అజయ్లు మాట్లాడుతూ. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇస్తానన్న బీజేపీ హామీని తుంగలో తోక్కారని విమర్శించారు. తెలంగాణకు నిధులు తెచ్చేందుకు అన్ని పార్టీలు కృషి చేయాలని హితవు పలికారు.


Latest News
 

మీ వాచీ బాగుంది సార్.. వెంటనే తీసి గిఫ్ట్‌గా ఇచ్చిన మంత్రి శ్రీధర్ బాబు Sat, Sep 07, 2024, 09:53 PM
తెలంగాణకు మరోసారి వర్షం ముప్పు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు Sat, Sep 07, 2024, 09:46 PM
హైదరాబాద్‌ నుంచి 7 కొత్త విమాన సర్వీసులు.. పూర్తి వివరాలివే Sat, Sep 07, 2024, 09:42 PM
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో.. 'జైలర్' విలన్ వినాయకన్‌ అరెస్ట్ Sat, Sep 07, 2024, 09:37 PM
విద్యుత్‌ సిబ్బంది లంచం అడిగారా..? ఈ నెంబర్‌కు ఫోన్‌ చేయండి Sat, Sep 07, 2024, 09:31 PM