దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తి రిమాండ్

byసూర్య | Thu, Jul 25, 2024, 03:55 PM

మరికల్, నారాయణపేట, మక్తల్ పట్టణాల్లో వరుసగా దొంగతనాలకు పాల్పడుతున్న దొంగను పట్టుకున్నట్లు ఎస్పీ యోగేష్ గౌతమ్ అన్నారు. వివరాలను గురువారం ఎస్పీ కార్యాలయంలో వివరించారు. హైద్రాబాద్ రాజేందర్ నగర్ కు చెందిన అప్పల నాయుడు అనే వ్యక్తి దొంగతనాలు చేసి తప్పించుకు తిరుగుతుండగా పోలీసులు వెతికి పట్టుకున్నట్లు చెప్పారు. దొంగ నుండి 75 తులాల బంగారు, 35 తులాల వెండి ఆభరణాలు, 4 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు.


Latest News
 

మీ వాచీ బాగుంది సార్.. వెంటనే తీసి గిఫ్ట్‌గా ఇచ్చిన మంత్రి శ్రీధర్ బాబు Sat, Sep 07, 2024, 09:53 PM
తెలంగాణకు మరోసారి వర్షం ముప్పు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు Sat, Sep 07, 2024, 09:46 PM
హైదరాబాద్‌ నుంచి 7 కొత్త విమాన సర్వీసులు.. పూర్తి వివరాలివే Sat, Sep 07, 2024, 09:42 PM
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో.. 'జైలర్' విలన్ వినాయకన్‌ అరెస్ట్ Sat, Sep 07, 2024, 09:37 PM
విద్యుత్‌ సిబ్బంది లంచం అడిగారా..? ఈ నెంబర్‌కు ఫోన్‌ చేయండి Sat, Sep 07, 2024, 09:31 PM