బంగారు మైసమ్మ దేవాలయంలో కొబ్బరికాయల వేలంపాట

byసూర్య | Thu, Jul 25, 2024, 03:53 PM

కల్వకుర్తి మండలం మార్చల్ల గ్రామం కాటన్ మిల్ సమీపంలో ఉన్న బంగారు మైసమ్మ దేవాలయంలో గురువారం దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో కొబ్బరికాయల వేలంపాట నిర్వహించారు. ఈ వేలం పాటలో గ్రామానికి చెందిన యాదయ్య గౌడ్ రూ 3 లక్షల 52 వేలకు దక్కించుకున్నాడు. ఈ సందర్భంగా యాదయ్య గౌడ్ ను శాలువాతో సన్మానించారు. అనంతరం దేవాలయ కమిటీ చైర్మన్ పుల్లారెడ్డి మాట్లాడుతూ దేవాలయ అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు తెలిపారు.


Latest News
 

మీ వాచీ బాగుంది సార్.. వెంటనే తీసి గిఫ్ట్‌గా ఇచ్చిన మంత్రి శ్రీధర్ బాబు Sat, Sep 07, 2024, 09:53 PM
తెలంగాణకు మరోసారి వర్షం ముప్పు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు Sat, Sep 07, 2024, 09:46 PM
హైదరాబాద్‌ నుంచి 7 కొత్త విమాన సర్వీసులు.. పూర్తి వివరాలివే Sat, Sep 07, 2024, 09:42 PM
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో.. 'జైలర్' విలన్ వినాయకన్‌ అరెస్ట్ Sat, Sep 07, 2024, 09:37 PM
విద్యుత్‌ సిబ్బంది లంచం అడిగారా..? ఈ నెంబర్‌కు ఫోన్‌ చేయండి Sat, Sep 07, 2024, 09:31 PM