పల్లె దావఖాన నిర్మాణానికి ఎమ్మెల్యే భూమిపూజ

byసూర్య | Fri, Jul 12, 2024, 12:51 PM

జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం కొల్వాయిలో, తాళ్ల ధర్మారంలో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ కార్యక్రమంలో భాగంగా పల్లె దావఖాన నిర్మాణానికి ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ శుక్రవారం భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమంలో కెడిసిసి జిల్లా మెంబర్ ముప్పాళ్ళ రాంచందర్ రావు, మాజీ సర్పంచ్ లు మహిపాల్ రెడ్డి, యేసు దాసు, మాజీ ఎంపీటీసీ రమ రమేష్, ఎమ్మార్వో నరేష్, ఎంపిఓ రామకృష్ణ, ఎంపిడిఓ లచ్చులు, నాయకులు మల్లేష్ పాల్గొన్నారు.


Latest News
 

PAC చైర్మన్ ఎంపికపై కాంగ్రెస్ విధానాన్ని ఎండగట్టిన వేముల ప్రశాంత్ Mon, Oct 28, 2024, 02:29 PM
బోరంచ నల్ల పోచమ్మ అమ్మవారిని దర్శించుకున్న డీఎస్పీ Mon, Oct 28, 2024, 02:22 PM
క్వారీలో దూకి యువకుడి ఆత్మహత్య Mon, Oct 28, 2024, 02:21 PM
అంబేద్కర్ జాతీయ అవార్డును అందుకున్న కోటి Mon, Oct 28, 2024, 01:55 PM
సదర్ సమ్మేళనం పత్రికను ఆవిష్కరించిన ఎమ్మెల్యే గూడెం Mon, Oct 28, 2024, 01:36 PM