byసూర్య | Fri, Jul 12, 2024, 12:51 PM
జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం కొల్వాయిలో, తాళ్ల ధర్మారంలో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ కార్యక్రమంలో భాగంగా పల్లె దావఖాన నిర్మాణానికి ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ శుక్రవారం భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమంలో కెడిసిసి జిల్లా మెంబర్ ముప్పాళ్ళ రాంచందర్ రావు, మాజీ సర్పంచ్ లు మహిపాల్ రెడ్డి, యేసు దాసు, మాజీ ఎంపీటీసీ రమ రమేష్, ఎమ్మార్వో నరేష్, ఎంపిఓ రామకృష్ణ, ఎంపిడిఓ లచ్చులు, నాయకులు మల్లేష్ పాల్గొన్నారు.