కబడ్డీ వాలీబాల్ పోటీలు ప్రారంభం

byసూర్య | Fri, Jul 12, 2024, 12:49 PM

రాజన్న సిరిసిల్ల జిల్లా స్థాయి దోస్తీ మీట్ - 2024 కబడ్డీ, వాలీబాల్ పోటీలను శుక్రవారం అదనపు ఎస్పీ చంద్రయ్య సిరిసిల్ల పట్టణంలోని జూనియర్ కళాశాలలో ప్రారంభించారు. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ మాట్లాడుతూ. ఎస్పి అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. సాయంత్రం విజేతలకు ఎస్పీ బహుమతులు అందజేయన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, క్రీడాకారులు ఉన్నారు.


Latest News
 

ప్రధాన రహదారిపై చిరుత పులి కలకలం Mon, Oct 28, 2024, 12:30 PM
సచివాలయం చుట్టూ భారీగా మోహరించిన పోలీసులు Mon, Oct 28, 2024, 12:26 PM
సీపీ సీవీ ఆనంద్ కీలక ఆదేశాలు Mon, Oct 28, 2024, 11:26 AM
తగ్గిన బంగారం ధర.. తులం ఎంతంటే.? Mon, Oct 28, 2024, 10:29 AM
అది ఫాంహౌస్ కాదు.. నా బావమరిది ఇల్లు, రేవ్ పార్టీ కాదు.. ఫ్యామిలీ ఫంక్షన్: కేటీఆర్ Sun, Oct 27, 2024, 11:31 PM