తొమ్మిది మంది పేకాట రాయుళ్లు అరెస్ట్

byసూర్య | Wed, Jul 10, 2024, 04:35 PM

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఒక లాడ్జీలో రహస్యంగా నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై మంగళవారం రాత్రి టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. ఈ సందర్భంగా పేకాట ఆడుతున్న 9 మందిని. పట్టుకొని రూ. 1, 78, 030 నగదు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిలో పి. మాదవ రెడ్డి, కె. దామోదర్ రెడ్డి, ఎస్. కొండల్ రావు, జి. వెంకటేశ్వర్లు, ఎ. సంపత్, జి. జనక రెడ్డి, పి. తిరుపతి, జి. శ్రీదర్, ఎన్. శ్రీనివాస్ ఉన్నారు.


Latest News
 

గుండంపల్లి పంచాయతీ కార్మికులకు సంక్రాంతి కానుక.. నూతన వస్త్రాల పంపిణీ Wed, Jan 14, 2026, 05:59 PM
నల్లమలసాగర్‌పై ఏపీని కట్టడి చేసేలా తెలంగాణ వ్యూహం: 18న మేడారం క్యాబినెట్‌లో కీలక నిర్ణయం Wed, Jan 14, 2026, 05:48 PM
ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం: ముఖాముఖి ఢీకొన్న బైక్‌లు, ఒకరి పరిస్థితి విషమం Wed, Jan 14, 2026, 05:41 PM
గృహజ్యోతి పథకం.... సంక్రాంతి కానుకగా శుభాకాంక్షలు పత్రాలు పంపిణీ Wed, Jan 14, 2026, 02:10 PM
కోయిల్దిన్నెలో సోమనాథ్ స్వాభిమాన్ పర్యదిన్ Wed, Jan 14, 2026, 02:08 PM