తొమ్మిది మంది పేకాట రాయుళ్లు అరెస్ట్

byసూర్య | Wed, Jul 10, 2024, 04:35 PM

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఒక లాడ్జీలో రహస్యంగా నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై మంగళవారం రాత్రి టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. ఈ సందర్భంగా పేకాట ఆడుతున్న 9 మందిని. పట్టుకొని రూ. 1, 78, 030 నగదు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిలో పి. మాదవ రెడ్డి, కె. దామోదర్ రెడ్డి, ఎస్. కొండల్ రావు, జి. వెంకటేశ్వర్లు, ఎ. సంపత్, జి. జనక రెడ్డి, పి. తిరుపతి, జి. శ్రీదర్, ఎన్. శ్రీనివాస్ ఉన్నారు.


Latest News
 

జీవన్ రెడ్డి రాజకీయ జీవితమంతా కాంగ్రెస్‌లోనే కొనసాగిందన్న జగ్గారెడ్డి Fri, Oct 25, 2024, 08:39 PM
జీవన్ రెడ్డి రాజకీయ జీవితమంతా కాంగ్రెస్‌లోనే కొనసాగిందన్న జగ్గారెడ్డి Fri, Oct 25, 2024, 08:35 PM
తెలంగాణలో పత్తి రైతులకు వాట్సప్ సేవలు: మంత్రి తుమ్మల Fri, Oct 25, 2024, 08:30 PM
మరికల్: కళ్యాణ లక్ష్మి చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే Fri, Oct 25, 2024, 08:06 PM
హైడ్రాపై ఎంపీ ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు Fri, Oct 25, 2024, 08:04 PM