కార్పోరేషన్ చైర్మన్ కాసులను కలిసిన రుద్రూర్ కాంగ్రెస్ నేతలు

byసూర్య | Wed, Jul 10, 2024, 04:28 PM

తెలంగాణ రాష్ట్ర అగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ గా పదవీ బాధ్యతలు చేపట్టిన కాసుల బాలరాజ్ ను హైదరాబాద్ లోని స్టేట్ కార్యాలయంలో రుద్రూర్ మండల కాంగ్రెస్ నాయకులు బుధవారం మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రుద్రూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు తోట అరుణ్ కుమార్, మాజీ సొసైటీ చైర్మన్ పత్తి రాము, ఇమ్రాన్, నర్సయ్య, నగేష్ తదితరులు ఉన్నారు.


Latest News
 

రాజీవ్‌ యువ వికాస పథకంలో.. వీరికే మొదటి ప్రాధాన్యత Wed, Apr 23, 2025, 07:45 PM
బాలుడి ప్రాణం తీసిన రూ.7 కక్కుర్తి.. 'సెలైన్ వాటర్' ఘటనలో సంచలన విషయాలు Wed, Apr 23, 2025, 07:40 PM
ప్రధానోపాధ్యాయుడి ప్రయత్నం అమోఘం.. బడిబాట పట్టిన విద్యార్థులు Wed, Apr 23, 2025, 07:34 PM
కలెక్టర్ నోట ఇలాంటి మాట రావడంతో.. రైతుల ముఖాల్లో ఒక్కసారిగా ఆనందం Wed, Apr 23, 2025, 07:29 PM
తెలంగాణలో రానున్న మూడు రోజుల్లో,,,, తీవ్రమైన వడగాల్పులు, ఉక్కపోత Wed, Apr 23, 2025, 07:23 PM