కార్పోరేషన్ చైర్మన్ కాసులను కలిసిన రుద్రూర్ కాంగ్రెస్ నేతలు

byసూర్య | Wed, Jul 10, 2024, 04:28 PM

తెలంగాణ రాష్ట్ర అగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ గా పదవీ బాధ్యతలు చేపట్టిన కాసుల బాలరాజ్ ను హైదరాబాద్ లోని స్టేట్ కార్యాలయంలో రుద్రూర్ మండల కాంగ్రెస్ నాయకులు బుధవారం మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రుద్రూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు తోట అరుణ్ కుమార్, మాజీ సొసైటీ చైర్మన్ పత్తి రాము, ఇమ్రాన్, నర్సయ్య, నగేష్ తదితరులు ఉన్నారు.


Latest News
 

జీవన్ రెడ్డి రాజకీయ జీవితమంతా కాంగ్రెస్‌లోనే కొనసాగిందన్న జగ్గారెడ్డి Fri, Oct 25, 2024, 08:39 PM
జీవన్ రెడ్డి రాజకీయ జీవితమంతా కాంగ్రెస్‌లోనే కొనసాగిందన్న జగ్గారెడ్డి Fri, Oct 25, 2024, 08:35 PM
తెలంగాణలో పత్తి రైతులకు వాట్సప్ సేవలు: మంత్రి తుమ్మల Fri, Oct 25, 2024, 08:30 PM
మరికల్: కళ్యాణ లక్ష్మి చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే Fri, Oct 25, 2024, 08:06 PM
హైడ్రాపై ఎంపీ ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు Fri, Oct 25, 2024, 08:04 PM