![]() |
![]() |
byసూర్య | Wed, Jul 10, 2024, 04:28 PM
తెలంగాణ రాష్ట్ర అగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ గా పదవీ బాధ్యతలు చేపట్టిన కాసుల బాలరాజ్ ను హైదరాబాద్ లోని స్టేట్ కార్యాలయంలో రుద్రూర్ మండల కాంగ్రెస్ నాయకులు బుధవారం మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రుద్రూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు తోట అరుణ్ కుమార్, మాజీ సొసైటీ చైర్మన్ పత్తి రాము, ఇమ్రాన్, నర్సయ్య, నగేష్ తదితరులు ఉన్నారు.