గుండెపోటుతో కిష్టాపూర్ యువ రైతు మృతి

byసూర్య | Wed, Jul 10, 2024, 04:18 PM

కామారెడ్డి జిల్లా బీర్పూర్ మండలంలోనికిస్టాపూర్ గ్రామానికి చెందిన యువ రైతు గుండెపోటుతో మృతి చెందాడు. గైని రాజు అతనికి భార్య పిల్లలు ఉన్నారు. రోజు వారీగా పొలం పనులు ముగించుకుని ఇంటికి వస్తుండగా ఛాతీలో నొప్పిగా ఉందని ఇంట్లో వాళ్లకి చెప్పగా చికిత్స నిమిత్తం బాన్సువాడ ఆసుపత్రికి తరలించారు. కాని గుండె పోటు రావడముతో మరణించాడు. అతనికి భార్య పిల్లలు ఉన్నారు.


Latest News
 

అన్ని రంగాల్లో ముది రాజ్‌లకు అధిక ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది : బండ ప్రకాశ్ ముదిరాజ్ Tue, Mar 25, 2025, 08:59 PM
భూములిచ్చిన రైతులకు ఎకరాకు రూ. 20 లక్షలు, 150 గజాల ఇంటి స్థలం ఇస్తామని హామీ Tue, Mar 25, 2025, 08:58 PM
మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి: ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి Tue, Mar 25, 2025, 08:43 PM
గతంలో బిఆర్‌ఎస్ ప్రభుత్వం మద్యం ఆదాయం ఎలా పెంచిందో అందరికీ తెలుసు : మంత్రి జూపల్లి Tue, Mar 25, 2025, 08:40 PM
బీసీ కమిషన్ చైర్మన్ ను కలిసిన కలెక్టర్ Tue, Mar 25, 2025, 08:20 PM