![]() |
![]() |
byసూర్య | Wed, Jul 10, 2024, 04:08 PM
రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ గా పదవి బాధ్యతలు చేపట్టిన కాసుల బాలరాజును మంగళవారం ఆయన కార్యాలయంలో ఎంపీ సురేష్ షట్కర్ శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాటికోసం కష్టపడి పనిచేసిన కాసుల బాలరాజును పార్టీ గుర్తించి పదవి కట్ట పెట్టినందుకు పార్టీ ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.