![]() |
![]() |
byసూర్య | Wed, Jul 10, 2024, 04:06 PM
రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ గా కాసుల బాలరాజ్ పదవి స్వీకరణ కార్యక్రమానికి విచ్చేసిన మాజీ స్పీకర్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డిని కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజ్ శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడి పని చేసినందుకు పార్టీ గుర్తించిందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, పోచారం సురేందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.