![]() |
![]() |
byసూర్య | Wed, Jul 10, 2024, 04:03 PM
బడంగ్ పేట్ కార్పొరేషన్లో పనిచేస్తున్న శానిటేషన్ సిబ్బందికి మేయర్ చిగురింత పారిజాత, డిప్యూటీ మేయర్ ఇబ్రాం శేఖర్, కమిషనర్ రఘు, పలువురు కార్పొరేటర్లు బుధవారం నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ శానిటేషన్ సిబ్బందికి అండగా ఉంటామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సిబ్బందితో పాటు కార్పొరేటర్లు పాల్గొన్నారు.