శానిటేషన్ సిబ్బందికి నిత్యావసర సరుకుల పంపిణీ

byసూర్య | Wed, Jul 10, 2024, 04:03 PM

బడంగ్ పేట్ కార్పొరేషన్లో పనిచేస్తున్న శానిటేషన్ సిబ్బందికి మేయర్ చిగురింత పారిజాత, డిప్యూటీ మేయర్ ఇబ్రాం శేఖర్, కమిషనర్ రఘు, పలువురు కార్పొరేటర్లు బుధవారం నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ శానిటేషన్ సిబ్బందికి అండగా ఉంటామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సిబ్బందితో పాటు కార్పొరేటర్లు పాల్గొన్నారు.


Latest News
 

సచివాలయంలో బీసీ సంఘాలు, బీసీ మేధావులతో మంత్రి పొన్నం సమావేశం Sat, Feb 08, 2025, 07:54 PM
కోటి కుంకుమార్చనను ప్రారంభించిన ఎమ్మెల్యే తలసాని Sat, Feb 08, 2025, 07:50 PM
భువనగిరి పట్టణంలో బీజేపీ నాయకులు సంబరాలు Sat, Feb 08, 2025, 07:48 PM
సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు బహిరంగ లేఖ Sat, Feb 08, 2025, 07:47 PM
కబడ్డీ పోటీలను ప్రారంభించిన మాజీ ఎంపీ Sat, Feb 08, 2025, 07:46 PM