నిజామాబాద్ ఎంపీకి అసెంబ్లీ కన్వీనర్ పరామర్శ

byసూర్య | Wed, Jul 10, 2024, 04:00 PM

నిజామాబాద్ లోక్ సభ సభ్యులు ధర్మపురి అరవింద్ తండ్రి ధర్మపురి శ్రీనివాస్ ఇటీవల మరణించడంతో బుధవారం వారి చిత్రపటానికి బిజెపి జగిత్యాల అసెంబ్లీ కన్వీనర్ చిలుకమర్రి మదన్ మోహన్ నివాళ్లర్పించారు. ఈ కార్యక్రమంలో బిజెపి జగిత్యాల పట్టణ దళిత మోర్చా అధ్యక్షులు నక్క జీవన్, నాయకులు కళ్యాణ్ బాబు, కోమల హనుమంతు తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

జీవన్ రెడ్డి రాజకీయ జీవితమంతా కాంగ్రెస్‌లోనే కొనసాగిందన్న జగ్గారెడ్డి Fri, Oct 25, 2024, 08:39 PM
జీవన్ రెడ్డి రాజకీయ జీవితమంతా కాంగ్రెస్‌లోనే కొనసాగిందన్న జగ్గారెడ్డి Fri, Oct 25, 2024, 08:35 PM
తెలంగాణలో పత్తి రైతులకు వాట్సప్ సేవలు: మంత్రి తుమ్మల Fri, Oct 25, 2024, 08:30 PM
మరికల్: కళ్యాణ లక్ష్మి చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే Fri, Oct 25, 2024, 08:06 PM
హైడ్రాపై ఎంపీ ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు Fri, Oct 25, 2024, 08:04 PM