త్రిబుల్ ఐటీ విద్యార్థిని సన్మానించిన ఎమ్మెల్యే

byసూర్య | Wed, Jul 10, 2024, 03:58 PM

నాగర్ కర్నూలు జిల్లా ఉప్పునుంతల మండల కేంద్రానికి చెందిన ఎండి సమీరా పదవ తరగతిలో మంచి మార్కులు సాధించి, త్రిబుల్ ఐటీలో సీటు సాధించిన సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ బుధవారం సన్మానం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా విద్యార్థికి పదివేల రూపాయల ఆర్థిక సహాయం అందించారు. భవిష్యత్తులో ఉన్నత స్థానానికి వెళ్లి నియోజకవర్గానికి మంచి పేరు తేవాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.


Latest News
 

జీవన్ రెడ్డి రాజకీయ జీవితమంతా కాంగ్రెస్‌లోనే కొనసాగిందన్న జగ్గారెడ్డి Fri, Oct 25, 2024, 08:39 PM
జీవన్ రెడ్డి రాజకీయ జీవితమంతా కాంగ్రెస్‌లోనే కొనసాగిందన్న జగ్గారెడ్డి Fri, Oct 25, 2024, 08:35 PM
తెలంగాణలో పత్తి రైతులకు వాట్సప్ సేవలు: మంత్రి తుమ్మల Fri, Oct 25, 2024, 08:30 PM
మరికల్: కళ్యాణ లక్ష్మి చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే Fri, Oct 25, 2024, 08:06 PM
హైడ్రాపై ఎంపీ ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు Fri, Oct 25, 2024, 08:04 PM