మధ్యాహ్న భోజనాన్ని పరిశీలిస్తున్న ఎమ్మెల్యే

byసూర్య | Wed, Jul 10, 2024, 03:46 PM

ఉండవెల్లి మండలం పుల్లూరు గ్రామంలో గురుకుల పాఠశాలను బుధవారం సందర్శించారు. అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు గురుకుల పాఠశాల ఆవరణాన్ని, వంటగదిని పరిశీలించి విద్యార్థులకు రుచికరమైన భోజనం పెట్టాలని విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చూడాలని ఏదైనా సమస్య ఉంటే తన దృష్టికి తీసుకురావాలని ప్రిన్సిపాల్ ను ఎమ్మెల్యే విజయుడు ఆదేశించారు.


Latest News
 

రూ.15 వేలు ఇస్తే చాలు,,,,బర్త్ సర్టిఫికేట్లు. Thu, Apr 24, 2025, 07:29 PM
నిలోఫ‌ర్ ఆస్ప‌త్రిలో దారుణం.. మందుల‌తో ప‌ట్టుబ‌డిన మ‌హిళా సిబ్బంది Thu, Apr 24, 2025, 07:25 PM
కశ్మీర్‌లో చిక్కుకున్న తెలంగాణ పర్యాటకులకోసం.... హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు Thu, Apr 24, 2025, 07:22 PM
తెలంగాణలో భీకర ఎండలు.. వడదెబ్బతో ఒక్కరోజే ఏడుగురు బలి Thu, Apr 24, 2025, 07:16 PM
స్మితా సబర్వాల్ తప్పేమీ లేదు.. దానం నాగేందర్‌ Thu, Apr 24, 2025, 07:12 PM