కమిషనర్ కార్యాలయం ముందు రేపు ధర్నా

byసూర్య | Wed, Jul 10, 2024, 03:49 PM

పంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రేపు అనగా గురువారం హైద్రాబాద్ లోని పంచాయతీ రాజ్ కమిషనర్ కార్యాలయం ముందు ధర్నా చేస్తున్నట్లు ఐఎఫ్టీయు జిల్లా అధ్యక్షులు నర్సింహులు అన్నారు. బుధవారం కోయిలకొండ మండలం కొత్లాబాద్ గ్రామంలో పంచాయతీ కార్మికులతో మాట్లాడారు. రేపటి ధర్నాకు జిల్లాలోని కార్మికుల తరలి రావాలని కోరారు. కార్మికులను పర్మినెంట్ చేయాలని, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలన్నారు.


Latest News
 

జీవన్ రెడ్డి రాజకీయ జీవితమంతా కాంగ్రెస్‌లోనే కొనసాగిందన్న జగ్గారెడ్డి Fri, Oct 25, 2024, 08:39 PM
జీవన్ రెడ్డి రాజకీయ జీవితమంతా కాంగ్రెస్‌లోనే కొనసాగిందన్న జగ్గారెడ్డి Fri, Oct 25, 2024, 08:35 PM
తెలంగాణలో పత్తి రైతులకు వాట్సప్ సేవలు: మంత్రి తుమ్మల Fri, Oct 25, 2024, 08:30 PM
మరికల్: కళ్యాణ లక్ష్మి చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే Fri, Oct 25, 2024, 08:06 PM
హైడ్రాపై ఎంపీ ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు Fri, Oct 25, 2024, 08:04 PM