రేపు ఉట్నూర్ కు ఐదుగురు మంత్రులు రాక

byసూర్య | Wed, Jul 10, 2024, 02:55 PM

ఉట్నూరు పట్టణంలోని కేబి కాంప్లెక్స్ లో రైతు భరోసాపై నిర్వహించే వర్క్ షాప్ లో పాల్గొనేందుకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, డి. శ్రీధర్ బాబు, సీతక్క పాల్గొంటారని కలెక్టర్ రాజర్షి షా, ఎమ్మెల్యే బొజ్జు తెలిపారు. గురువారం ఉదయం 10: 30 నుండి మ. 2 గంటల వరకు వర్క్ షాప్ నిర్వహిస్తారని, అందులో మంత్రులు పాల్గొని రైతుల అభిప్రాయాలు సేకరిస్తారన్నారు.


Latest News
 

జీవన్ రెడ్డి రాజకీయ జీవితమంతా కాంగ్రెస్‌లోనే కొనసాగిందన్న జగ్గారెడ్డి Fri, Oct 25, 2024, 08:39 PM
జీవన్ రెడ్డి రాజకీయ జీవితమంతా కాంగ్రెస్‌లోనే కొనసాగిందన్న జగ్గారెడ్డి Fri, Oct 25, 2024, 08:35 PM
తెలంగాణలో పత్తి రైతులకు వాట్సప్ సేవలు: మంత్రి తుమ్మల Fri, Oct 25, 2024, 08:30 PM
మరికల్: కళ్యాణ లక్ష్మి చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే Fri, Oct 25, 2024, 08:06 PM
హైడ్రాపై ఎంపీ ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు Fri, Oct 25, 2024, 08:04 PM