byసూర్య | Wed, Jul 10, 2024, 02:55 PM
ఉట్నూరు పట్టణంలోని కేబి కాంప్లెక్స్ లో రైతు భరోసాపై నిర్వహించే వర్క్ షాప్ లో పాల్గొనేందుకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, డి. శ్రీధర్ బాబు, సీతక్క పాల్గొంటారని కలెక్టర్ రాజర్షి షా, ఎమ్మెల్యే బొజ్జు తెలిపారు. గురువారం ఉదయం 10: 30 నుండి మ. 2 గంటల వరకు వర్క్ షాప్ నిర్వహిస్తారని, అందులో మంత్రులు పాల్గొని రైతుల అభిప్రాయాలు సేకరిస్తారన్నారు.