రేపు ఉట్నూర్ కు ఐదుగురు మంత్రులు రాక

byసూర్య | Wed, Jul 10, 2024, 02:55 PM

ఉట్నూరు పట్టణంలోని కేబి కాంప్లెక్స్ లో రైతు భరోసాపై నిర్వహించే వర్క్ షాప్ లో పాల్గొనేందుకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, డి. శ్రీధర్ బాబు, సీతక్క పాల్గొంటారని కలెక్టర్ రాజర్షి షా, ఎమ్మెల్యే బొజ్జు తెలిపారు. గురువారం ఉదయం 10: 30 నుండి మ. 2 గంటల వరకు వర్క్ షాప్ నిర్వహిస్తారని, అందులో మంత్రులు పాల్గొని రైతుల అభిప్రాయాలు సేకరిస్తారన్నారు.


Latest News
 

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడం కాంగ్రెస్ పార్టీ విజయమన్న సీఎం రేవంత్ రెడ్డి Sun, Jul 13, 2025, 06:42 AM
నామినేట్ పోస్టుల్లో మున్నూరు కాపులకు అన్యాయం Sat, Jul 12, 2025, 08:20 PM
కేసీఆర్‌కు పేరు వస్తుందనే కాళేశ్వరం నీళ్లు ఆపుతున్నరు: హరీశ్ Sat, Jul 12, 2025, 08:15 PM
రెండు రోజుల్లో మాస్టర్ ప్లాన్ ఆమోదం: కొండా సురేఖ Sat, Jul 12, 2025, 08:14 PM
త్వరలో కొత్త పార్టీ పెడుతాం: తీన్మార్ మల్లన్న Sat, Jul 12, 2025, 08:13 PM