రైతు సమస్యలపై బీజేపీ నాయకులు ఎమ్మార్వోకి వినతిపత్రం

byసూర్య | Wed, Jul 10, 2024, 02:54 PM

సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం రైతు సమస్యలపైన పుల్కల్ మండలంలోని ఎమ్మార్వోకి వినతి పత్రం బుధవారం ఇవ్వడం జరిగింది.బిజెపి పుల్కల్ మండల అధ్యక్షులు కుమ్మరి పండరి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టినటువంటి రైతు రెండు లక్షల రుణమాఫీ ఎలాంటి ఆంక్షలు లేకుండా రుణమాఫీ చేయాలన్నారు. రెండు నెలలు పూర్తయిన ఇంకా కూడా రైతుభరోసా పెట్టుబడి సాయం రైతులకు అందించలేదు. రైతులకు వ్యవసాయ కూళీలకు అది తొందరగా అందించాలన్నారు.


Latest News
 

జీవన్ రెడ్డి రాజకీయ జీవితమంతా కాంగ్రెస్‌లోనే కొనసాగిందన్న జగ్గారెడ్డి Fri, Oct 25, 2024, 08:39 PM
జీవన్ రెడ్డి రాజకీయ జీవితమంతా కాంగ్రెస్‌లోనే కొనసాగిందన్న జగ్గారెడ్డి Fri, Oct 25, 2024, 08:35 PM
తెలంగాణలో పత్తి రైతులకు వాట్సప్ సేవలు: మంత్రి తుమ్మల Fri, Oct 25, 2024, 08:30 PM
మరికల్: కళ్యాణ లక్ష్మి చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే Fri, Oct 25, 2024, 08:06 PM
హైడ్రాపై ఎంపీ ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు Fri, Oct 25, 2024, 08:04 PM