కార్మికుల డిమాండ్స్ ను పరిష్కారం చేయాలి

byసూర్య | Wed, Jul 10, 2024, 02:50 PM

రాబోయే పార్లమెంట్ సమావేశాలలో కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలని సిఐటియు నల్లగొండ జిల్లా కమిటీ సభ్యులు అద్దంకి నరసింహ, పోలే సత్యనారాయణలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం స్థానిక భాస్కర్ టాకీస్ అడ్డా ప్రదేశంలో జూలై 10 కార్మికుల కోరికల దినం సందర్భంగా కార్మికులతో కలిసి నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా వారు కార్మికులను కట్టు బానిసలు చేయడానికి తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని అన్నారు.


Latest News
 

జీవన్ రెడ్డి రాజకీయ జీవితమంతా కాంగ్రెస్‌లోనే కొనసాగిందన్న జగ్గారెడ్డి Fri, Oct 25, 2024, 08:39 PM
జీవన్ రెడ్డి రాజకీయ జీవితమంతా కాంగ్రెస్‌లోనే కొనసాగిందన్న జగ్గారెడ్డి Fri, Oct 25, 2024, 08:35 PM
తెలంగాణలో పత్తి రైతులకు వాట్సప్ సేవలు: మంత్రి తుమ్మల Fri, Oct 25, 2024, 08:30 PM
మరికల్: కళ్యాణ లక్ష్మి చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే Fri, Oct 25, 2024, 08:06 PM
హైడ్రాపై ఎంపీ ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు Fri, Oct 25, 2024, 08:04 PM