వ్యవసాయ పనులలో రైతులు బిజీబిజీ

byసూర్య | Wed, Jul 10, 2024, 02:45 PM

కారేపల్లి మండల వ్యాప్తంగా వారం రోజులుగా కురుస్తున్న చిరుజల్లులతో రైతులు సాగు చేసిన పత్తి, మొక్కజొన్న, పెసర వంటి పంటలు ఆశాజనకంగా ఉన్నాయి. బుధవారం కాస్త వర్షం ఆగిపోవడంతో రైతులు ఆయా పంటచేలాల్లో కాంప్లెక్స్ ఎరువులు వేస్తూ బిజీ బిజీగా ఉన్నారు. పంటల ఎదుగుదలకు అవసరమైన ఎరువులను వ్యవసాయ శాఖ అధికారుల ఆదేశాల మేరకు వాడుకుంటున్నారు. పంటలు సమృద్ధిగా పండాలని గ్రామ దేవతలను వేడుకుంటున్నారు.


Latest News
 

నేడు జిల్లాకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి Wed, Apr 23, 2025, 10:53 AM
రైతులను దళారులను నమ్మవద్జు Wed, Apr 23, 2025, 10:30 AM
BRS ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు Tue, Apr 22, 2025, 09:08 PM
మే 20న సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలి Tue, Apr 22, 2025, 08:51 PM
ధరణికి ప్రత్యామ్నాయంగా భూభారతి చట్టం: ఎమ్మెల్యే Tue, Apr 22, 2025, 08:50 PM