వ్యవసాయ పనులలో రైతులు బిజీబిజీ

byసూర్య | Wed, Jul 10, 2024, 02:45 PM

కారేపల్లి మండల వ్యాప్తంగా వారం రోజులుగా కురుస్తున్న చిరుజల్లులతో రైతులు సాగు చేసిన పత్తి, మొక్కజొన్న, పెసర వంటి పంటలు ఆశాజనకంగా ఉన్నాయి. బుధవారం కాస్త వర్షం ఆగిపోవడంతో రైతులు ఆయా పంటచేలాల్లో కాంప్లెక్స్ ఎరువులు వేస్తూ బిజీ బిజీగా ఉన్నారు. పంటల ఎదుగుదలకు అవసరమైన ఎరువులను వ్యవసాయ శాఖ అధికారుల ఆదేశాల మేరకు వాడుకుంటున్నారు. పంటలు సమృద్ధిగా పండాలని గ్రామ దేవతలను వేడుకుంటున్నారు.


Latest News
 

జీవన్ రెడ్డి రాజకీయ జీవితమంతా కాంగ్రెస్‌లోనే కొనసాగిందన్న జగ్గారెడ్డి Fri, Oct 25, 2024, 08:39 PM
జీవన్ రెడ్డి రాజకీయ జీవితమంతా కాంగ్రెస్‌లోనే కొనసాగిందన్న జగ్గారెడ్డి Fri, Oct 25, 2024, 08:35 PM
తెలంగాణలో పత్తి రైతులకు వాట్సప్ సేవలు: మంత్రి తుమ్మల Fri, Oct 25, 2024, 08:30 PM
మరికల్: కళ్యాణ లక్ష్మి చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే Fri, Oct 25, 2024, 08:06 PM
హైడ్రాపై ఎంపీ ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు Fri, Oct 25, 2024, 08:04 PM