సీడిసీ చైర్మన్ గా ఎండి శాదుల్

byసూర్య | Wed, Jul 10, 2024, 10:31 AM

కామారెడ్డి జిల్లా నిజాంసాగర్‌ మండలం మాగిలోని గాయత్రి షుగర్స్‌ ప్యాక్టరీ సీడిసీ చైర్మన్‌గా కంగ్టి మండలం జమ్గి (బీ) (గ్రామానికి చెందిన కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు ఎండీ శాదుల్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఎండీ శాదుల్ మాట్లాడుతూ తన నియామకం కోసం సహకరించిన ఐటీ శాఖ మాత్యులు శ్రీధర్‌బాబు, ఎంపీ సురేష్‌షెట్కార్‌, ఖేడ్‌, ఎల్లారెడ్డి, జుక్కల్‌, బాన్సువాడ ఎమ్మెల్యేలకు కృతజ్ఞతలు తెలిపారు.


Latest News
 

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న మధ్యం ధరలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు ధ్వజమెత్తారు Sun, May 18, 2025, 08:53 PM
మైలార్‌దేవ్‌పల్లిలో మూడంతస్తుల భవనంలో చెలరేగిన మంటలు Sun, May 18, 2025, 08:34 PM
మరో నెలపాటు ధాన్యం కొనుగోళ్లు Sun, May 18, 2025, 07:41 PM
అధికారంలోకి రాగానే అడ్డగోలుగా మద్యం ధరల పెంపు.. హరీశ్ రావు ఆగ్రహం Sun, May 18, 2025, 07:38 PM
ప్రమాద బాధితులకు రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన కేంద్రం Sun, May 18, 2025, 07:38 PM