సీడిసీ చైర్మన్ గా ఎండి శాదుల్

byసూర్య | Wed, Jul 10, 2024, 10:31 AM

కామారెడ్డి జిల్లా నిజాంసాగర్‌ మండలం మాగిలోని గాయత్రి షుగర్స్‌ ప్యాక్టరీ సీడిసీ చైర్మన్‌గా కంగ్టి మండలం జమ్గి (బీ) (గ్రామానికి చెందిన కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు ఎండీ శాదుల్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఎండీ శాదుల్ మాట్లాడుతూ తన నియామకం కోసం సహకరించిన ఐటీ శాఖ మాత్యులు శ్రీధర్‌బాబు, ఎంపీ సురేష్‌షెట్కార్‌, ఖేడ్‌, ఎల్లారెడ్డి, జుక్కల్‌, బాన్సువాడ ఎమ్మెల్యేలకు కృతజ్ఞతలు తెలిపారు.


Latest News
 

జీవన్ రెడ్డి రాజకీయ జీవితమంతా కాంగ్రెస్‌లోనే కొనసాగిందన్న జగ్గారెడ్డి Fri, Oct 25, 2024, 08:39 PM
జీవన్ రెడ్డి రాజకీయ జీవితమంతా కాంగ్రెస్‌లోనే కొనసాగిందన్న జగ్గారెడ్డి Fri, Oct 25, 2024, 08:35 PM
తెలంగాణలో పత్తి రైతులకు వాట్సప్ సేవలు: మంత్రి తుమ్మల Fri, Oct 25, 2024, 08:30 PM
మరికల్: కళ్యాణ లక్ష్మి చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే Fri, Oct 25, 2024, 08:06 PM
హైడ్రాపై ఎంపీ ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు Fri, Oct 25, 2024, 08:04 PM