సమస్యల పరిష్కరించాలని ఆశల వినతి

byసూర్య | Wed, Jul 10, 2024, 10:30 AM

ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించి, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ మంగళవారం కొల్లాపూర్ నియోజక వర్గం పెంట్లవెల్లి మండల వైద్యాధికారి బాలకృష్ణకు ఆశా వర్కర్లు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఈశ్వర్ మాట్లాడుతూ. 10ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం కార్మికులను పూర్తిగా విస్మరించిందని అన్నారు. హక్కుల సాధనకై బుధవారం దేశవ్యాప్త ఆశా వర్కర్ల డిమాండ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.


Latest News
 

KCR ప్రత్యేక శుభాకాంక్షలు: మహాశివరాత్రి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ఆశీర్వాదాలు Sat, Feb 14, 2026, 11:55 PM
ఫార్ములా-ఈ రేస్ కేసు: ప్రాసిక్యూషన్ కోసం కేంద్రం మంజూరు Sat, Feb 14, 2026, 09:47 PM
ఆ 4 మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ డీలా.... ఒక్క వార్డు కూడా గెలవలేదు Sat, Feb 14, 2026, 09:22 PM
నామినేషన్ సమయంలోనే రూ.8 కోట్ల ఖర్చు.. ఎన్నికల్లో ఓడిన కాంగ్రెస్ అభ్యర్థి Sat, Feb 14, 2026, 09:20 PM
మహబూబ్‌నగర్ నుంచి ఈ ప్రాంతాల మీదుగా,,,,తెలంగాణలో కొత్త 4 లైన్ హైవే Sat, Feb 14, 2026, 09:17 PM