అనారోగ్య కుటుంబాలకు అండగా ఉంటాం

byసూర్య | Wed, Jul 10, 2024, 10:17 AM

అనారోగ్య కుటుంబాలకు అండగా ఉంటామని ఎమ్మెల్యే విజయుడు పేర్కొన్నారు. జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం మారమనగాల గ్రామానికి చెందిన ప్రసాద్ ఇటీవల అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్నారు. దీనికిగాను ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన రూ. 1. 20 లక్షల చెక్కును బుధవారం ఆయన బాధిత కుటుంబానికి అందజేశారు.


Latest News
 

పాతర్లపాడులో రామారావు హత్య.. రాజకీయ కుట్రపై సీపీఎం ఆగ్రహం Sun, Nov 09, 2025, 10:17 AM
ఖమ్మంలో ధాన్యం కొనుగోళ్లు సిద్ధం.. గన్నీ బ్యాగులు సమృద్ధిగా! Sun, Nov 09, 2025, 10:12 AM
పాతాళగంగ ఉప్పెనలా ఉబికి! Sun, Nov 09, 2025, 10:09 AM
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక.. ప్రచారం ముగిస్తున్నా పవన్ రాక లేదు! Sun, Nov 09, 2025, 10:07 AM
వివాహేతర ప్రేమ ప్రాణాలు తీసింది.. బాలుడి కళ్ల ముందు మహిళ దారుణ హత్య! Sun, Nov 09, 2025, 09:59 AM