రోడ్డు ప్రమాదం.. ఒకరికి గాయాలు

byసూర్య | Tue, Jul 09, 2024, 04:29 PM

ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి బస్టాండ్ లో రోడ్డు ప్రమాదం కాగా ఒకరికి గాయాలు అయ్యాయి. స్థానికుల వివరాల ప్రకారం గ్రామానికి చెందిన కొండ కిష్టస్వామిగౌడ్ తన బైకుపై బస్టాండ్లో యూటర్న్ తీసుకుంటుండగా.. ఎదురుగా బుగ్గ రాజేశ్వర తండాకు చెందిన రాజశేఖర్ అనే వ్యక్తి పల్సర్ బైక్ తో కిష్టస్వామి గౌడ్ని ఢీకొట్టాడు. తీవ్ర గాయాలైన కిష్ట స్వామి గౌడ్ను ఎల్లారెడ్డిపేటలో ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.


Latest News
 

వివాహేతర బంధానికి అడ్డుగా ఉన్నాడని తండ్రినే హతమార్చిన కూతురు Thu, Jul 10, 2025, 06:46 AM
హైదరాబాద్‌లో కల్తీ కల్లు తీవ్ర విషాదాన్ని నింపింది Thu, Jul 10, 2025, 06:42 AM
నిమ్స్‌లో కల్తీ కల్లు బాధితులకు చికిత్స మొత్తం 20 మంది ఆస్పత్రిలో చేరిక Thu, Jul 10, 2025, 06:17 AM
కేసీఆర్, జగన్ వల్లే తెలంగాణకు తీవ్ర నష్టం: సీఎం రేవంత్ రెడ్డి Wed, Jul 09, 2025, 11:07 PM
కల్లీ కల్లు మృతులకు రూ.కోటి నష్ట పరిహారం చెల్లించాలి: ఎంపీ ఈటల Wed, Jul 09, 2025, 09:39 PM