మొక్కల పెంపకంతోనే సంపూర్ణ ఆరోగ్యం

byసూర్య | Tue, Jul 09, 2024, 04:25 PM

భిక్కనూరు మండలం మొక్కల పెంపకంతో వాతావరణంలో మార్పులు ఏర్పడి ప్రతి ఒక్కరూ సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని బిక్కనూరు ప్రభుత్వ హాస్పిటల్ డాక్టర్ వెంకట రాములు అన్నారు. ఆయన మంగళవారం స్థానిక హాస్పిటల్ ఆవరణలో మొక్కలు నాటి, నీరు పోశారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని ఆయన కోరారు. ఆయనతో పాటు హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు.


Latest News
 

హైదరాబాద్ చుట్టూ.. రీజినల్ రింగ్ రోడ్డుకు సమాంతరంగా రింగ్ రైలు Sun, Mar 15, 2026, 08:13 PM
నర్మెటలో ఆయిల్‌ పామ్‌ రిఫైనరీ,,,,నిరుద్యోగులకు ఉపాధి Sun, Mar 15, 2026, 08:09 PM
ఏ డ్రగ్స్ టెస్టుకైనా సిద్ధంగా ఉన్నానని కేటీఆర్ ప్రకటించారు Sun, Mar 15, 2026, 07:57 PM
అత్తాపూర్‌లో రూ.500 కోట్ల విలువైన భూమి స్వాధీనం,,,హైడ్రా మరో భారీ ఆపరేషన్ Sun, Mar 15, 2026, 06:26 PM
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల అకౌంట్లలోకి డబ్బులు Sun, Mar 15, 2026, 06:21 PM