మొక్కల పెంపకంతోనే సంపూర్ణ ఆరోగ్యం

byసూర్య | Tue, Jul 09, 2024, 04:25 PM

భిక్కనూరు మండలం మొక్కల పెంపకంతో వాతావరణంలో మార్పులు ఏర్పడి ప్రతి ఒక్కరూ సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని బిక్కనూరు ప్రభుత్వ హాస్పిటల్ డాక్టర్ వెంకట రాములు అన్నారు. ఆయన మంగళవారం స్థానిక హాస్పిటల్ ఆవరణలో మొక్కలు నాటి, నీరు పోశారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని ఆయన కోరారు. ఆయనతో పాటు హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు.


Latest News
 

జీవన్ రెడ్డి రాజకీయ జీవితమంతా కాంగ్రెస్‌లోనే కొనసాగిందన్న జగ్గారెడ్డి Fri, Oct 25, 2024, 08:39 PM
జీవన్ రెడ్డి రాజకీయ జీవితమంతా కాంగ్రెస్‌లోనే కొనసాగిందన్న జగ్గారెడ్డి Fri, Oct 25, 2024, 08:35 PM
తెలంగాణలో పత్తి రైతులకు వాట్సప్ సేవలు: మంత్రి తుమ్మల Fri, Oct 25, 2024, 08:30 PM
మరికల్: కళ్యాణ లక్ష్మి చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే Fri, Oct 25, 2024, 08:06 PM
హైడ్రాపై ఎంపీ ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు Fri, Oct 25, 2024, 08:04 PM