మొక్కల పెంపకంతోనే సంపూర్ణ ఆరోగ్యం

byసూర్య | Tue, Jul 09, 2024, 04:25 PM

భిక్కనూరు మండలం మొక్కల పెంపకంతో వాతావరణంలో మార్పులు ఏర్పడి ప్రతి ఒక్కరూ సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని బిక్కనూరు ప్రభుత్వ హాస్పిటల్ డాక్టర్ వెంకట రాములు అన్నారు. ఆయన మంగళవారం స్థానిక హాస్పిటల్ ఆవరణలో మొక్కలు నాటి, నీరు పోశారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని ఆయన కోరారు. ఆయనతో పాటు హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు.


Latest News
 

కొత్త రేషన్ కార్డుల సర్వే వేళ కన్ఫ్యూజన్.. పాతవి తొలగిస్తారా..? మంత్రి పొన్నం ప్రభాకర్ క్లారిటీ Fri, Jan 17, 2025, 08:15 PM
పుష్ప సినిమా చూసి,,, హీరో స్మగ్లింగ్ చేసే పద్ధతి చూసి,,,హైదరాబాద్ డ్రగ్స్ స్మగ్లింగ్ Fri, Jan 17, 2025, 07:52 PM
నల్గొండ కలెక్టర్ త్రిపాఠి సంచలన నిర్ణయం.. 99 మంది పంచాయతీ కార్యదర్శుల సర్వీస్ బ్రేక్ Fri, Jan 17, 2025, 07:47 PM
ముమ్మాటికి కేసీఆర్ ప్రభుత్వ విజయమే.. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యూనల్ ఆదేశాలపై హరీష్ రావు ఇంట్రెస్టింగ్ ట్వీట్ Fri, Jan 17, 2025, 07:41 PM
సింగపూర్‌తో రేవంత్ సర్కార్ కీలక ఒప్పందం.. ఓపినింగే అదిరిపోయిందిగా Fri, Jan 17, 2025, 07:36 PM