మొక్కల పెంపకంతోనే సంపూర్ణ ఆరోగ్యం

byసూర్య | Tue, Jul 09, 2024, 04:25 PM

భిక్కనూరు మండలం మొక్కల పెంపకంతో వాతావరణంలో మార్పులు ఏర్పడి ప్రతి ఒక్కరూ సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని బిక్కనూరు ప్రభుత్వ హాస్పిటల్ డాక్టర్ వెంకట రాములు అన్నారు. ఆయన మంగళవారం స్థానిక హాస్పిటల్ ఆవరణలో మొక్కలు నాటి, నీరు పోశారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని ఆయన కోరారు. ఆయనతో పాటు హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు.


Latest News
 

బీరప్ప స్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి Tue, May 13, 2025, 10:55 AM
ప్ర‌జావాణిలో అధికారికి ప్ర‌జ‌ల స‌త్కారం Tue, May 13, 2025, 10:50 AM
రెండో పెళ్లికి అడ్డుగా ఉందని 5 నెలల పసికందును చంపేసిన అమ్మ, అమ్మమ్మ. Tue, May 13, 2025, 10:47 AM
నేడు మిస్ వరల్డ్ ప్రతినిధుల హెరిటేజ్ వాక్ Tue, May 13, 2025, 10:40 AM
కేంద్ర ప్రభుత్వ యుద్ధ విరమణపై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర విమర్శలు Tue, May 13, 2025, 06:09 AM