పార్టీ ఇన్ ఛార్జ్ ని కలిసిన రుద్రూర్ కాంగ్రెస్ నేతలు

byసూర్య | Tue, Jul 09, 2024, 04:19 PM

బాన్సువాడ నియోజకవర్గ బ్లాక్2 కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ సర్పంచ్ ఇందూరు చంద్రశేఖర్ ఆధ్వర్యంలో రుద్రూర్ మండలంలోని పలు గ్రామాల ముఖ్య నాయకులు మంగళవారం బాన్సువాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి జరుగుతున్న పరిస్థితులను వివరించారు. ఈ కార్యక్రమంలో రుద్రూర్ మండలోని పలు గ్రామాల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


Latest News
 

ఆ రైల్వేస్టేషన్‌కు మహర్దశ.. అక్కడకు వెళ్లామంటే ఇక స్వర్గమే Mon, Mar 17, 2025, 10:20 PM
నేనెప్పుడూ ఆ పని చేయలేదు, ఇకపై.. హర్షసాయి Mon, Mar 17, 2025, 10:16 PM
యునెస్కో గుర్తింపు కోసం అడుగులు.. ప్రత్యేకత ఏంటంటే Mon, Mar 17, 2025, 10:12 PM
ఆ విషయంలో కలిసి రావాలని ,,కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి విజ్ఞప్తి Mon, Mar 17, 2025, 10:07 PM
యువత కోసం రాజీవ్ యువ వికాసం పథకం.. ఖాతాల్లోకి రూ.4 లక్షలు Mon, Mar 17, 2025, 10:02 PM