![]() |
![]() |
byసూర్య | Tue, Jul 09, 2024, 04:17 PM
కోటగిరి మండల కేంద్రంలో మంగళవారం డిసిసి డెలిగేట్ కొట్టం మనోహర్ ఆధ్వర్యంలో రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజ్ కు పదవి ఉత్తర్వులు రావడంతో కాంగ్రెస్ శ్రేణులు టపాసులు కాల్చి, మిఠాయిలు పంచిపెట్టి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో డిసిసి డెలిగేట్ కొట్టం మనోహర్, నాయకులు శ్రీనివాసరావు, సాయిలు, ఆయా గ్రామాల పార్టీ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.