byసూర్య | Tue, Jul 09, 2024, 04:14 PM
మద్నూర్ మండల కేంద్రంలో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో కాంగ్రెస్ నాయకులు కొండా గంగాధర్ మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసిన టిపిసిసి సభ్యులు కాసుల బాలరాజుకు కార్పొరేషన్ పదవి దక్కడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కొండా గంగాధర్, మాజీ మండల అధ్యక్షుడు రమేష్, రాజు, అనిల్, నాగనాథ్, సంతోష్, తదితరులు పాల్గొన్నారు.