విద్యార్థులకు పలకలు పంపిణీ

byసూర్య | Tue, Jul 09, 2024, 03:50 PM

నాగర్ కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలం పరిధిలోని తాడూరు గ్రామంలో మంగళవారం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు పలకలు పుస్తకాలు పంపిణీ చేశారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మండల ఎస్ఐ లెనిన్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ నాయకులు శేఖర్ గౌడ్, యూత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గోవింద్ సింగ్, ప్రహ్లాద్, రామ్ చరణ్, శివ, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.


Latest News
 

జీవన్ రెడ్డి రాజకీయ జీవితమంతా కాంగ్రెస్‌లోనే కొనసాగిందన్న జగ్గారెడ్డి Fri, Oct 25, 2024, 08:39 PM
జీవన్ రెడ్డి రాజకీయ జీవితమంతా కాంగ్రెస్‌లోనే కొనసాగిందన్న జగ్గారెడ్డి Fri, Oct 25, 2024, 08:35 PM
తెలంగాణలో పత్తి రైతులకు వాట్సప్ సేవలు: మంత్రి తుమ్మల Fri, Oct 25, 2024, 08:30 PM
మరికల్: కళ్యాణ లక్ష్మి చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే Fri, Oct 25, 2024, 08:06 PM
హైడ్రాపై ఎంపీ ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు Fri, Oct 25, 2024, 08:04 PM