విద్యార్థులకు పలకలు పంపిణీ

byసూర్య | Tue, Jul 09, 2024, 03:50 PM

నాగర్ కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలం పరిధిలోని తాడూరు గ్రామంలో మంగళవారం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు పలకలు పుస్తకాలు పంపిణీ చేశారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మండల ఎస్ఐ లెనిన్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ నాయకులు శేఖర్ గౌడ్, యూత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గోవింద్ సింగ్, ప్రహ్లాద్, రామ్ చరణ్, శివ, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.


Latest News
 

సచివాలయంలో బీసీ సంఘాలు, బీసీ మేధావులతో మంత్రి పొన్నం సమావేశం Sat, Feb 08, 2025, 07:54 PM
కోటి కుంకుమార్చనను ప్రారంభించిన ఎమ్మెల్యే తలసాని Sat, Feb 08, 2025, 07:50 PM
భువనగిరి పట్టణంలో బీజేపీ నాయకులు సంబరాలు Sat, Feb 08, 2025, 07:48 PM
సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు బహిరంగ లేఖ Sat, Feb 08, 2025, 07:47 PM
కబడ్డీ పోటీలను ప్రారంభించిన మాజీ ఎంపీ Sat, Feb 08, 2025, 07:46 PM