byసూర్య | Tue, Jul 09, 2024, 03:47 PM
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా రెండు లక్షల రుణమాఫీ ఏకకాలంలో, రైతు భరోసా రూ. 15 వేల ఎకరాలకు ప్రకటించి ఆరు నెలలు గడుస్తున్న ఇప్పటి వరకు ఇవ్వనందున కిసాన్ మోర్చ రాష్ట్ర అధ్యక్షుల పిలుపు మేరకు మంగళవారం మహ్మదాబాద్ భాజపా ఆధ్వర్యంలో తహసిల్దార్ కు మెమోరాండం సమర్పించారు. ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షుడు కురువ కృష్ణ, రాములు, నర్సింహులు, తదితరులు పాల్గొన్నారు.