ఏపీలో వైసీపీ ఓడిపోవడం ఆశ్చర్యం కలిగించింది: కేటీఆర్

byసూర్య | Tue, Jul 09, 2024, 03:45 PM

ఏపీ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడం తనకు అశ్చర్యం కలిగించిందని ఢిల్లీలో మీడియా చిట్ చాట్ లో కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఓడినా 40శాతం ఓట్లు సాధించడం మామూలు విషయం కాదన్నారు. ’పవన్ విడిగా పోటీ చేసి ఉంటే ఫలితాలు మరోలా వచ్చేవని, జగన్ ను ఓడించేందుకు షర్మిలను పావుగా ఉపయోగించుకున్నారు. అంతకు మించి ఆమె పాత్ర ఏమీ లేదు. ప్రతి రోజూ జనంలోకి వెళ్లే కేతిరెడ్డి ఓడిపోవడం కూడా ఆశ్చర్యమే‘ అని అన్నారు.


Latest News
 

జీవన్ రెడ్డి రాజకీయ జీవితమంతా కాంగ్రెస్‌లోనే కొనసాగిందన్న జగ్గారెడ్డి Fri, Oct 25, 2024, 08:39 PM
జీవన్ రెడ్డి రాజకీయ జీవితమంతా కాంగ్రెస్‌లోనే కొనసాగిందన్న జగ్గారెడ్డి Fri, Oct 25, 2024, 08:35 PM
తెలంగాణలో పత్తి రైతులకు వాట్సప్ సేవలు: మంత్రి తుమ్మల Fri, Oct 25, 2024, 08:30 PM
మరికల్: కళ్యాణ లక్ష్మి చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే Fri, Oct 25, 2024, 08:06 PM
హైడ్రాపై ఎంపీ ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు Fri, Oct 25, 2024, 08:04 PM