పర్యటక రంగ అభివృద్ధికి కృషి

byసూర్య | Tue, Jul 09, 2024, 03:44 PM

హైదరాబాద్ హిమాయత్ నగర్ లో రాష్ట్ర టూరిజం కార్యాలయంలో పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ గా పటేల్ రమేష్ రెడ్డి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పర్యాటక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారిస్తానని అన్నారు. ప్రభుత్వ సహకారంతో వాటి అభివృద్ధికి చర్యలు తీసుకుంటానన్నారు. ఈ సందర్భంగా ఆయనను సూర్యాపేట కాంగ్రెస్ నాయకులు కలిసి పుష్పగుచ్చం అందించారు.


Latest News
 

మిస్ వరల్డ్ 2025 పోటీదారులు శుక్రవారం నాడు హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిని సందర్శించారు Fri, May 16, 2025, 09:42 PM
దాతరపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య Fri, May 16, 2025, 08:27 PM
తిరంగా ర్యాలీ సందర్భంగా రేపు హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు Fri, May 16, 2025, 08:18 PM
యాంటీ నార్కోటిక్స్ విభాగంలో మొదటి బహుమతిని అందుకున్న తెలంగాణ పోలీస్ Fri, May 16, 2025, 08:03 PM
ఎక్స్‌పీరియం ఎకో పార్క్ కు చేరుకున్న ప్రపంచ సుందరీమణులు Fri, May 16, 2025, 08:00 PM