![]() |
![]() |
byసూర్య | Tue, Jul 09, 2024, 03:42 PM
దివాసి అడవి బిడ్డ, బడుగు బలహీనవర్గాలకు ఆశాజ్యోతి, కామ్రేడ్ సిద్ధాంతాలు కలిగిన ఉక్కుమనిషి, రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి, ములుగు ఎమ్మెల్యే ధనసరి అనసూయ సీతక్కకు నాగర్ కర్నూలు జిల్లా డీసీసీ అధ్యక్షులు, అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ మంగళవారం హైదరాబాదులోని మంత్రి క్యాంపు కార్యాలయంలో కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరిన్ని జరుపుకోవాలని భగవంతున్ని ఆకాంక్షించినట్లు తెలిపారు.